పని ఒత్తిడి, విశ్రాంతి లోపం – మెదడు ఆరోగ్యానికి ముప్పు

పని ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, డిజిటల్‌ ఓవర్‌లోడ్‌ వంటి కారణాలతో మెదడు సంబంధిత సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిరంతరం స్క్రీన్‌లను చూడటం, మానసిక ఒత్తిడితో…

ఈ పండు తిని డ్రైవింగ్ చేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకొచ్చు?

మీకు పనస పండు అంటే ఇష్టమా.. అయితే డ్రైవింగ్ చేసేముందు మాత్రం పనస పండు తినకండి!!అదేంటి..ఎందుకు ఇలా చెప్తున్నారు అనుకుంటున్నారా.. ఎందుకో మీరే చదివేయండి.. “పనస పండు”…

ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మాంసాహారం తిని విషాదం

హైదరాబాద్‌లో ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మాంసాహారం తినడం ఓ కుటుంబానికి దుర్ఘటనగా మారింది. వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలో నివసించే శ్రీనివాస్ యాదవ్ (46) మృతి చెందగా, మరో…

భారత్‌ మలేరియా నిర్మూలన దిశగా కీలక పురోగతి

మలేరియా వ్యాధి నిర్మూలనలో భారత్‌ మరో ముందడుగు వేసింది. దేశీయంగా తయారు చేస్తున్న కొత్త మలేరియా వ్యాక్సిన్‌ ‘అడ్‌ఫాల్సివాక్స్‌’ ప్రీ-క్లినికల్ దశలో అద్భుత ఫలితాలు నమోదు చేసింది.…

రోజుకు ఎన్ని నిమిషాలు నడవాలో తాజా అధ్యయనంలో వెల్లడి

వెన్ను లేదా నడుము నొప్పి సమస్యతో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడినా ఉపశమనం లభించడంలేదా? అయితే ఇకపై ఆందోళన అవసరం లేదు. ఈ సమస్యకు మందులు కాకుండా,…

పిల్లల స్క్రీన్ వినియోగంపై WHO కీలక హెచ్చరిక

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా గైడ్‌లైన్స్ ప్రకారం, చిన్న పిల్లల స్క్రీన్ వినియోగంపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. రెండు సంవత్సరాల…

మూత్ర నియంత్రణ లోపం: అవగాహన లేక పెద్ద సమస్య

భారతదేశంలో మూత్ర విసర్జన నియంత్రణ లోపం (యూరినరీ ఇన్‌కాంటినెన్స్) సమస్య దాదాపు 5 కోట్ల మందికి పైగా ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, దీనిపై…

వర్షంలో తడినవెంటే ఆరోగ్య జాగ్రత్తలు

వర్షాకాలం వచ్చిందంటే చల్లదనంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకూ ఇది తలుపుతెరుస్తుంది. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వచ్చే వ్యాధులు, అలాగే జలుబు,…

చక్కెర మానేస్తే శరీరంలో జరిగే కీలక మార్పులు

ఆహారాన్ని సమతుల్యంగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ ఎక్కువగా ఏ పదార్థాన్నైనా తీసుకుంటే అది హానికరమే. ఇందులో భాగంగా, చాలా మంది రోజూ అధికంగా చక్కెర…

హసన్ జిల్లాలో గుండెపోటులతో 23 మంది యువకుల మృతి…

కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో ఒక్క జిల్లాలోనే 40 రోజుల్లో 23 మంది యువకులు గుండెపోటుతో మృతిచెందడం కలకలం రేపుతోంది. మృతులు అందరూ 19 నుంచి 25…