వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం…

చంద్రబాబు బహిరంగ సవాల్ – అసెంబ్లీకి రండి.. ?

ఏపీ రాజకీయాల్లో మరోసారి వేడి చల్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజంపేట నియోజకవర్గంలోని బోయనపల్లిలో జరిగిన ప్రజావేదిక సభలో మాట్లాడుతూ, గత ఐదేళ్ల…

పవన్ మాట చెల్లడం లేదా?

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు సంబంధించిన ఒక నియామకంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. తన సినిమా నిర్మాత ఏ.ఎం.రత్నంను ఎఫ్‌డీసీ (ఫిల్మ్ డెవలప్‌మెంట్…

అన్నమయ్య జిల్లాలో పర్యటించిన సీఎం ?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం అన్నమయ్య జిల్లా బోయినపల్లిలో పర్యటించారు. సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా…

శ్రీ సత్యసాయి జిల్లాలో లోన్ కమీషన్ గొడవ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య.

శ్రీ సత్యసాయి జిల్లాలో చిన్న లోన్ కమీషన్ గొడవ ప్రాణాంతకంగా మారింది. తాజాగా తండ్రైన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. బిడ్డకు నామకరణం జరగాల్సిన…

ఏపీలో క్రీడల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక –MInister

ఏపీలో క్రీడలకు కొత్త ఊపునివ్వాలని ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. రాబోయే 10 ఏళ్ల క్రీడా అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక (రోడ్‌మ్యాప్) సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర…

లిక్కర్‌ స్కాం కేసులో పైలా దిలీప్ సంచలన ఆరోపణలు.

లిక్కర్‌ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ30వ నిందితుడిగా ఉన్న పైలా దిలీప్, ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన…

టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై హత్య కుట్ర?

నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేస్తే భారీగా డబ్బు వస్తుందంటూ రౌడీషీటర్లు మాట్లాడుకున్న వీడియో ఒకటి కలకలం రేపింది. మద్యం తాగుతూ…

విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం నగరంలో కొత్తగా ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ…

వివేకా హత్యపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.

వైఎస్ షర్మిల, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె, “వివేకా హత్యపై మళ్లీ దర్యాప్తు ఎందుకు చేపట్టకూడదు?…