అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ (Thandel) చిత్రం థియేటర్లలో భారీ విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది. మత్స్యకారుల జీవితంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదలై 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
తండేల్ మార్చి 7 నుంచి నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. నాగ చైతన్య తండేల్ రాజు పాత్రలో అదరగొట్టగా, సాయి పల్లవి బుజ్జితల్లిగా నటించి ఆకట్టుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్గా నిలిచాయి.
థియేటర్లలో మిస్ అయ్యారా? అయితే ఇక ఆలస్యం చేయకండి – తండేల్ ను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి!

One thought on “Thandel OTT: నాగ చైతన్య 100 కోట్ల మూవీ స్ట్రీమింగ్కు సిద్ధం!”
Comments are closed.