విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం నగరంలో కొత్తగా ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ…

నేడు రుషికొండ ప్యాలస్‌ను పరిశీలించనున్న డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఈరోజు విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలస్‌ను సందర్శించనున్నారు. ఆయనతో పాటు జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా…

విశాఖపట్నంలో పేకాట స్థావరంపై దాడి

విశాఖపట్నంలోని లలిత్ నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి తన…

సమంత వైజాగ్‌ లో తిరిగి విజయం సాధిస్తుందా?

సమంత చాలా రోజుల తర్వాత తెలుగులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 2023లో ఖుషి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు.…

భర్త హత్య: 9 నెలల గర్భిణి అనూషను గొంతు నులిమి చంపిన జ్ఞానేశ్వర్

విశాఖ మధురవాడ ఆర్టీసీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. 9 నెలల గర్భిణి అయిన అనూషను భర్త జ్ఞానేశ్వర్ పాశవికంగా హత్య చేశాడు. 24 గంటల్లో డెలివరీ కావాల్సి…

వేసవి ముందే తాటి ముంజెలు మార్కెట్‌లోకి – డజను రూ.150

వేసవికి ముందే తాటి ముంజెలు అమ్మకానికి వచ్చేశాయి. సాధారణంగా రథసప్తమి తరువాత ఎండలు మండే కాలంలో వీటి అమ్మకాలు మొదలవుతాయి. అయితే ఈసారి సంక్రాంతి నుంచే తాటి…