ఎస్సీఓ సమావేశంలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు
ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం అనేవి మూడు ప్రమాదకర శక్తులుగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అభివర్ణించారు. మంగళవారం జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) విదేశాంగ…
ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం అనేవి మూడు ప్రమాదకర శక్తులుగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అభివర్ణించారు. మంగళవారం జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) విదేశాంగ…
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పరిణామాల నేపథ్యంలో ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి జర్మనీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో కలిసి జర్మనీ…
ఉగ్రవాదం పై భారతదేశం అనుసరిస్తున్న కఠిన వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగం ద్వారా ప్రపంచానికి మరోసారి స్పష్టం చేసినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్…
సీమాంతర ఉగ్రవాదాన్ని బలోపేతం చేస్తూ, వరుసగా తప్పులు చేస్తోన్న పాకిస్థాన్ తాజాగా మరో సంచలన తప్పిదాన్ని చేసి అడ్డంగా దొరికిపోయింది. అమెరికా ప్రభుత్వం గట్టి ఉగ్రవాదిగా ప్రకటించిన…
భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం 75 సంవత్సరాలయినప్పటికీ, పాకిస్తాన్తో అనేక కష్టాలు, సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి అని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. పాకిస్తాన్ నుంచి భారతదేశం ఎదుర్కొన్న…
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని మద్దతు ఇస్తోందని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి యునైటెడ్ కింగ్డమ్లో స్పష్టం చేశారు. భారత-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన…
జాతీయ భద్రత విషయంలో ఉగ్రవాదాన్ని అసహించే సమయం ఆసన్నమైందని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దేశ భద్రత కోసం ప్రధాని నరేంద్ర…
జమ్మూ కశ్మీర్లో పర్యాటకుల భద్రత కోసం ఉగ్రవాద దాడుల నుంచి రక్షణ కల్పించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.…
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడి తరువాత బిహార్లోని ఓ ప్రజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని, ఉగ్రవాదులకు శిక్ష విధించేందుకు ఆయన…
పాకిస్థాన్లో తీవ్రవాద కార్యకలాపాలు మరింత పెరిగినట్లు గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద ప్రభావిత దేశాల జాబితాలో పాకిస్థాన్ రెండో…