ఎరువుల సరఫరాకు చైనా అంగీకారం
భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు ఏడాది కాలంగా నిలిచిపోయిన ఎరువులు, టన్నెల్ బోరింగ్ మెషీన్లు (TBM), మరియు ఆటోమొబైల్ రంగానికి…
భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు ఏడాది కాలంగా నిలిచిపోయిన ఎరువులు, టన్నెల్ బోరింగ్ మెషీన్లు (TBM), మరియు ఆటోమొబైల్ రంగానికి…
శ్రీలంక నేవీ తమ జలాల్లోకి ప్రవేశించారనే ఆరోపణలతో తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను అదుపులోకి తీసుకుంది. శ్రీలంక ఉత్తర ప్రావిన్స్లోని మన్నార్ సమీపంలో ఈ ఘటన…
లోక్సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై జరిగిన చర్చ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రసంగం సమయంలో విపక్షాలు పదేపదే అడ్డుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది.…
ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం అనేవి మూడు ప్రమాదకర శక్తులుగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అభివర్ణించారు. మంగళవారం జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) విదేశాంగ…
భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న విషయంలో ఐరోపా దేశాలు చూపుతున్న అనవసర మౌనాన్ని తీవ్రంగా విమర్శించారు. పాకిస్థాన్లో సైనిక పాలన…
భారత్-చైనా (India-China) సరిహద్దు సమస్యలు దశాబ్దాలుగా కొనసాగుతున్నప్పటికీ, భవిష్యత్తులో కూడా కొన్ని విభేదాలు కొనసాగే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S. Jaishankar) అభిప్రాయపడ్డారు.…
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S. Jaishankar) లండన్ పర్యటనలో తీవ్ర భద్రతా భయాన్ని ఎదుర్కొన్నారు. అక్కడ ఖలిస్థాని ఉగ్రవాదులు (Khalistani Extremists) ఆయనను లక్ష్యంగా…