తెలంగాణలో రూ. 80 వేల కోట్లు పెట్టుబడులు!
రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్టీపీసీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ బృందం…
రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్టీపీసీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ బృందం…
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, “ఈ కాంప్లెక్స్ భవిష్యత్ ఆశలకు వేదికగా మారబోతోంది. ఇది కేవలం పరిశ్రమ కాదు.. ఇది ఒక ఉద్యమం. భారత క్లీన్…
ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగం వేగం పుంజుకుంది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా బేతపల్లిలో రెన్యూ సంస్థ రూ.22 వేల కోట్లతో దేశంలోనే…
** 7,000 మెగావాట్ల పునరుద్ధరణీయ విద్యుత్ ప్లాంట్కు ఒప్పందం** ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునరుద్ధరణీయ శక్తి రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి టాటా పవర్ కీలక ముందడుగు వేసింది.…
చైనా శాస్త్రవేత్తలు ఎనర్జీ రంగంలో సంచలనాత్మక పరిణామాన్ని వెల్లడించారు. అధిక శక్తిని ఉత్పత్తి చేసే, స్వచ్ఛమైన భవిష్యత్తుకు దోహదపడే రేడియోధార్మిక మూలకం థోరియం (Thorium) దేశంలో భారీగా…
శక్తి పంప్స్ (Shakti Pumps) కంపెనీకి మహారాష్ట్ర ప్రభుత్వం పెద్ద ప్రాజెక్ట్ను అప్పగించింది. మహారాష్ట్ర ఎనర్జీ డిపార్టమెంట్ ఏజెన్సీ (Maharashtra Energy Department Agency – MEDA)…
అస్సాంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు టాటా పవర్ భారీ పెట్టుబడి – రూ. 3 లక్షల కోట్లు పెట్టి 5000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రముఖ విద్యుత్…
రాష్ట్ర విద్యుత్ రంగంలో నూతన ఒరవడిని తీసుకురావడంలో భాగంగా, వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ స్టోరేజి విద్యుత్ ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు సౌర, పవన,…
ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజన కింద దేశవ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు వినూత్న ప్రణాళికలు చేపడుతోంది. ఈ పథకం కింద డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్…
దావోస్లో సీఎం చంద్రబాబు మూడో రోజు పర్యటన వివరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్లో మూడో రోజు పర్యటిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో…