జగన్ పై పయ్యావుల కీలక వ్యాఖ్యలు

నందికొట్కూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో అరాచకం సృష్టించాలని మాజీ సీఎం జగన్ చూస్తున్నారని…

హంద్రీనీవాపై వైసీపీ రచ్చ.. మంత్రి ధీటైన సమాధానం

హంద్రీనీవా కాలువకు లైనింగ్ పనులు, ప్రవాహం పెంపుపై శాసన మండలిలో తీవ్ర చర్చ చోటుచేసుకుంది. వైసీపీ సభ్యుడు శివరామిరెడ్డి హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను ఆపాలని కోరారు.…

శాసన మండలిలో వివాదం: అవమానిస్తున్నారంటూ విపక్ష నేత బొత్స ఆగ్రహం

శాసనమండలిలో స్పోర్ట్స్ మీట్, ఫొటో సెషన్‌లో తనకు కుర్చీ కేటాయించకపోవడాన్ని గమనించి మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలి ఛైర్మన్‌ను…

సభలో Payyavula Keshav సంచలన వ్యాఖ్యలు – వైసీపీపై తీవ్ర విమర్శలు

రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) శాసనసభలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్ ([Budget]) పై తన రిప్లై ([Reply]) లో,…

ఏపీ బడ్జెట్‌పై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. ఈ బడ్జెట్ పూర్తిగా ప్రజల ఆశలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు.…

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్

ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ఉదయం రాష్ట్ర అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3.24 లక్షల కోట్లతో ఈ…

ఏపీ బడ్జెట్ 2025-26: అసెంబ్లీలో ఆమోదం తెలిపిన కేబినెట్

ఏపీ Budget: రాష్ట్ర Cabinet ఆమోదం తెలిపిన బడ్జెట్.. AP Assembly అమరావతి: ముఖ్యమంత్రి Chandrababu Naidu (CM Chandrababu) ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం Assembly లోని…

రుషికొండ ప్యాలెస్ బిల్లుల చెల్లింపుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం

Rushikonda Controversy: రుషికొండ ప్యాలెస్ బిల్లుల చెల్లింపు అంశంపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం అమరావతి: Rushikonda నిర్మాణాలపై Jagan Govt చేపట్టిన పనులు మరోసారి చర్చనీయాంశంగా…