పవన్ కళ్యాణ్‌కి 34 ఏళ్ల తర్వాత కరాటే సీనియర్‌తో మళ్లీ కలయిక

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరుదుగా సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు చేసే వ్యక్తి. అయితే తాజాగా అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఓ హృదయానికి హత్తుకునే విషయాన్ని పంచుకున్నారు.…

హరిహర వీరమల్లు సక్సెస్ మీట్‌లో పవన్ భావోద్వేగాలు

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన “హరిహర వీరమల్లు” సినిమా నేడు భారీగా థియేటర్లలో విడుదలైంది.…

రక్తంతో పవన్ కళ్యాణ్ చిత్రం గీసిన దేశెట్టి శ్రీనివాసులు

నంద్యాల జిల్లా నందికొట్కూరులో పవన్ కళ్యాణ్ అభిమానులు తమ ప్రేమను వ్యక్తపరచడంలో విభిన్న రీతులు అనుసరిస్తుంటారు. తాజాగా హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా ఓ అరుదైన…

HHVM రివ్యూ.. 5 ఏళ్ళ నిరీక్షణ తర్వాత అభిమానుల కోరిక తీరిందా?

దాదాపు 5 ఏళ్ళ తర్వాత ఎట్టకేలకు హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పై తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉండేది. ఏఎం…

హరిహర వీరమల్లు విజయంపై సీఎం ట్వీట్ – DCM స్పందన

మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూసిన “హరిహర వీరమల్లు” సినిమా చివరికి జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే జూలై 23 రాత్రి ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు…

హరిహర వీరమల్లు ఫ్లెక్సీలపై కన్నడ భాషా పోరాటం

హోటల్స్‌, షాపుల తరువాత ఇప్పుడు సినిమా ఫ్లెక్సీల వంతు వచ్చింది. కన్నడ భాష పోరాట నాయకులు మరోసారి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా పవర్‌స్టార్‌ పవన్‌…

ఏఎం రత్నాన్ని చైర్మన్‌గా సూచించిన పవన్

సినిమా ప్రమోషన్‌లో తనకు అనుభవం లేదని, ఈ ప్రెస్‌మీట్‌కు అసలు కారణం ప్రముఖ నిర్మాత ఏఎం రత్నమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఏఎం రత్నం…

పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం:

హైదరాబాద్: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా భావోద్వేగంగా మాట్లాడారు. “జీవితంలో తొలిసారి నేను నా సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటున్నాను,” అంటూ పవన్ అన్నారు.…

హరిహర వీరమల్లు టికెట్ ధరలకు ఏపీ గ్రీన్‌సిగ్నల్

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం హరిహర వీరమల్లు టికెట్ ధరలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిత్ర నిర్మాత ఏ.ఎం.…

కేంద్రం నుంచి శాశ్వత పరిష్కారానికి కసరత్తు : DCM

పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీర ప్రాంతాన్ని దీర్ఘకాలంగా వేధిస్తున్న తీర కటకటల సమస్యకు శాశ్వత పరిష్కారం అందుబాటులోకి రానుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు.…