పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాళ్లు ప్రారంభం – ఎంపీలకు స్వదేశీ కాఫీ రుచి

పార్లమెంట్‌ ప్రాంగణంలో ఇకపై అరకు కాఫీ అందుబాటులోకి వచ్చింది. సోమవారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు క్యాంటీన్ సంగం-1లో అరకు కాఫీ స్టాల్‌ను ప్రారంభించారు. ఈ…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో ఎంపీలకు అల్పాహార విందు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ఎంపీలకు ప్రత్యేక అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌తోపాటు హర్యానా, కేరళ, కర్ణాటక…