నేతాజీ అస్థికలు స్వదేశానికి తేవాలని అనితా బోస్ విజ్ఞప్తి.
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను స్వదేశానికి తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా బోస్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ…
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను స్వదేశానికి తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా బోస్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ…
వైఎస్ షర్మిల, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె, “వివేకా హత్యపై మళ్లీ దర్యాప్తు ఎందుకు చేపట్టకూడదు?…
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఎలా వ్యవహరించాలో సలహాలు ఇవ్వగలనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ,…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఈ నెల 21న ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో…
భారత్ గర్వించదగ్గ సమయం భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం సురక్షితంగా భూమికి చేరుకుంది. ఈ నేపథ్యంలో వ్యోమగామి శుభాంశు శుక్లాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు…
నేడు, ప్రధానమంత్రి మోదీ తన నివాసంలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) మరియు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో అత్యవసర సమావేశం…
భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం 75 సంవత్సరాలయినప్పటికీ, పాకిస్తాన్తో అనేక కష్టాలు, సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి అని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. పాకిస్తాన్ నుంచి భారతదేశం ఎదుర్కొన్న…
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన ఒక సభలో, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. “నీళ్లు ఆపితే మోదీ శ్వాస ఆపేస్తాం, కశ్మీర్…
ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆయన ఈ పర్యటనలో రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ…
రాహుల్ గాంధీపై ఈడీ కేసు నమోదు చేయడం వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నట్లు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. రాహుల్ గాంధీ దేశంలో తిరుగుతున్నcada…