Video : మధ్యప్రదేశ్‌లో ఓఢ్కీ టోల్ ప్లాజాపై దాడి..

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఓఢ్కీ టోల్ ప్లాజాపై దుండగులు చేసిన దాడి కలకలం రేపుతోంది. సుమారు 25 మందికిపైగా ఉన్న దుండగులు ముఖాలకు గుడ్డలు కట్టి టోల్ సిబ్బందిపై…

భారతదేశంలో గత ఐదేళ్లలో అత్యుత్తమ ఆర్థిక వృద్ధి సాధించిన రాష్ట్రాలు

భారతదేశంలో గత ఐదేళ్లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రాష్ట్రాలు గత ఐదేళ్లలో భారతదేశంలోని రాష్ట్రాల ఆర్థిక వృద్ధిలో తెలంగాణ అగ్రస్థానాన్ని సాధించింది. 2017-18 నుంచి 2022-23 వరకు…

కూతురు ప్రేమ వివాహానికి వ్యతిరేకంగా తండ్రి దారుణ నిర్ణయం

మధ్యప్రదేశ్‌లోని ఖన్రోడ్ ప్రాంతంలో ఓ తండ్రి తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందనే కారణంతో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఉజ్జయినికి చెందిన ఓ యువతి తన ప్రియుడిని…

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భోపాల్‌లో జాతీయ భద్రతపై జాగ్రత్తలపై ప్రాధాన్యం

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మధ్యప్రదేశ్లోని ఇందోర్ జిల్లా మావ్ కాన్టోన్మెంట్‌లో సైనికులతో మాట్లాడిన సందర్భంలో, భారతదేశం ఎదుర్కొనే భద్రతా సవాళ్లపై తన ఆందోళనను వ్యక్తం…

బోర్‌వెల్‌ నీటిపై వివాదం.. దళితుడిని కొట్టిచంపిన గ్రామస్తులు..!

మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) శివపురి(Shivapuri) జిల్లాలో నీటి వివాదంలో నారద్ జాతవ్(Narad jaathav) అనే 27 ఏళ్ల దళిత యువకుడిని దారుణంగా కొట్టి చంపారు. మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) శివపురి(Shivapuri)…