యెమెన్‌లో నిమిష ప్రియ విడుదల కోసం కేఏ పాల్ విజ్ఞప్తి

యెమెన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియను సురక్షితంగా భారత్‌కు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చురుకైన ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆమె విడుదల కోసం…

యెమెన్ జైలులో ఉన్న నిమిష ప్రియ విడుదలవుతుందా? KA Paul

యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ విషయంలో ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్…

అమెరికాలో మూడో పార్టీ అవసరం: KA Paul

అమెరికాలో కొత్త రాజకీయ శక్తి అవసరమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. దేశాన్ని కాపాడేందుకు మూడో పార్టీ అనివార్యమని అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియలో టెస్లా…

బీజేపీపై కేఏ పాల్ విమర్శలు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీ నాయకులను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని, అవసరం పూర్తయ్యాక వదిలేస్తోందని ఆరోపించారు.…

ఆర్సీబీ విజయోత్సవాల్లో 11 మంది మృతిపై కేఏ పాల్ తీవ్ర ఆవేదన.

బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద ఏర్పడిన భారీ తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్…

సుప్రీం కోర్టు బెట్టింగ్ యాప్‌లపై ఆగ్రహం

సుప్రీం కోర్టు బెట్టింగ్ యాప్‌లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ యాప్‌లు ముఖ్యంగా యువతపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని, దేశంలో క్రీడలపైనే కాదు, సామాజిక మద్దతు…

కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి సమాచారం అమెరికా ఇంటెలిజెన్స్ దగ్గర ఉందని ఆయన…

పాస్టర్ ప్రవీణ్ మృతిపై సీబీఐ విచారణ కోరిన కేఏ పాల్ — హైకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్‌లో పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివాదం మరింత ముదురుతోంది. ఈ ఘటన రోడ్డుప్రమాదమేనని పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా స్పష్టం చేసినప్పటికీ, క్రైస్తవ సంఘాలు మాత్రం…