జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్: వరదల్లో నలుగురు మృతి.

జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో మరోసారి క్లౌడ్ బరస్ట్ (Cloudburst) సంభవించింది. దీనివల్ల ఆకస్మిక వరదలు పోటెత్తాయి. ఈ వరదల్లో నలుగురు మృతి చెందగా, మరికొందరు గల్లంతయ్యారు. అధికారులు…

జమ్మూ-కశ్మీర్ సరిహద్దులో పాక్ డ్రోన్ల చొరబాటు

జమ్మూ-కశ్మీర్ సరిహద్దులో మరోసారి ఉత్కంఠకర పరిస్థితులు ఏర్పడ్డాయి. పాకిస్తాన్ నుంచి సుమారు అరడజను డ్రోన్లు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద కనిపించడం భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది.…

జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత

భారత రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (79) మంగళవారం తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న…

జమ్మూకశ్మీర్‌కు హోదా కోరిన రాహుల్, ఖర్గే

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఈ నెల 21న ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో…

ఇజ్రాయెల్ రక్షణ దళాల మ్యాప్ వివాదం..

ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ మ్యాప్ తీవ్ర దౌత్య వివాదానికి దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ క్షిపణుల సామర్థ్యాన్ని వివరించే…

జమ్మూ కశ్మీర్ పూంఛ్ ప్రాంత సందర్శన: Rahul Gandhi

జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్ ప్రాంతాన్ని ఇటీవల సందర్శించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అక్కడి కష్టసాధ్యమైన పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఆయన పరిశీలనల్లో, పూంఛ్ లో ఎక్కడి…

ఉగ్రవాదుల అంతిమ క్షణాలు డ్రోన్ ఫుటేజ్‌లో నమోదు.

జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు మరోసారి అసాధారణ ధైర్యంతో దేశ భద్రతను పరిరక్షించాయి. పుల్వామా జిల్లాలోని ట్రాల్ ప్రాంతంలో జరిగిన స్పెషల్ ఆపరేషన్‌లో మూడు మంది జైషే మహమ్మద్…

జమ్మూకశ్మీర్ పుల్వామాలో ఎదురుకాల్పులు

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపురా ప్రాంతంలోని నాదేర్ త్రాల్ గ్రామంలో ఉగ్రవాదులు…

సమాచారం ఇస్తే రూ.20 లక్షల రివార్డ్

జమ్మూకశ్మీర్‌లో భద్రతా సంస్థలు ఉగ్రవాద నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. రాష్ట్రంలోని పూంచ్ ప్రాంతంలో ఏప్రిల్ 22న భద్రతా బలగాలపై దాడి చేసి 26 మంది టూరిస్ట్లను…

సీఎం చంద్రబాబు సంతాపం

జమ్మూకశ్మీర్‌లో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా గ్రామానికి చెందిన…