అంతరిక్ష యాత్రికుడు శుభాంశు శుక్లాకు ఘన స్వాగతం

అంతరిక్షంలోకి వెళ్ళిన రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ని సందర్శించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా నిన్న స్వదేశానికి తిరిగి…

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలుగా నిలిచిపోయిన సునీతా విలియమ్స్ భూమి పయనం

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) గత 9 నెలలుగా స్థిరపడిపోయిన భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ శుక్రవారం భూమికి తిరుగు ప్రయాణం ప్రారంభించారు.…

అంతరిక్షంలో 9 నెలల సేవల అనంతరం భూమికి తిరిగొస్తున్న సునీతా విలియమ్స్, బుట్చ్ విల్‌మోర్

అంతరిక్షంలో దాదాపు తొమ్మిది నెలల పాటు సేవలు అందించిన భారతీయ సంతతికి చెందిన ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్ మరియు ఆమె సహచర వ్యోమగామి బుట్చ్ విల్‌మోర్…

అంతరిక్ష కేంద్రం నుండి మీడియాతో మాట్లాడిన సునీతా విలియమ్స్

మూడోసారి రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. అక్కడి నుంచే పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు..…

భారత్‌కు 2035 నాటికి సొంత స్పేస్ స్టేషన్.. డాక్టర్ జితేంద్ర సింగ్ కీలక ప్రకటన

స్పేస్ స్టేషన్ | 2035 నాటికి భారత్‌కు సొంత అంతరిక్ష కేంద్రం.. కీలక ప్రకటన చేసిన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌..! స్పేస్ స్టేషన్ | అంతరిక్షరంగంలో భారత్‌…