మాంచెస్టర్ టెస్టులో రిషబ్ పంత్ గాయం

మాంచెస్టర్‌లో బుధవారం ప్రారంభమైన భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలక ఆటగాడు రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడి రిటైర్డ్ హర్ట్‌గా మైదానం విడిచాడు.…

ఓల్డ్ ట్రాఫర్డ్‌లో ఇండియా–ఇంగ్లండ్ నాలుగో టెస్టు ప్రారంభం

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు బుధవారం ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ప్రారంభమైంది. ప్రస్తుతం సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న…

టీమిండియాకు బెన్ స్టోక్స్ ఘాటు హెచ్చరిక

టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో నాలుగో మ్యాచ్ రేపటి నుండి (జూలై 23) ప్రారంభం కానుంది. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్,…

నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మోకాలి గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ…