స్వర్ణ దేవాలయాన్ని భారత సైన్యం రక్షించిందేలా!

మే 8న పంజాబ్‌లోని అమృత్‌సర్‌ను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ తీవ్రదాడికి యత్నించింది. పవిత్ర స్వర్ణ దేవాలయం మీదుగా డ్రోన్లు, క్షిపణులతో దాడికి తెగబడ్డ పాకిస్థాన్ కుట్రను భారత…

పాక్ ప్రకటన కలకలం.

మే 7న పాక్‌లోని బహావల్‌పూర్ ప్రాంతంలో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టింది. ఈ దాడుల్లో మసూద్ అజార్‌ సోదరి,…

మళ్లీ ప్రారంభమైన విమాన సేవలు

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తాత్కాలికంగా మూసివేసిన 32 విమానాశ్రయాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సరిహద్దు పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుండటంతో, ఈ విమానాశ్రయాల్లో విమానయాన కార్యకలాపాలను…

ఆపరేషన్ సింధూర్‌పై కేంద్రం కీలక అప్డేట్

భారత ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్వహించిన “ఆపరేషన్ సింధూర్” నేపథ్యంలో, ఢిల్లీలోని విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కీలక మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎయిర్ ఫోర్స్…

సరిహద్దుల్లో కాల్పుల కల్లోలం

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. సరిహద్దు ప్రాంతాల్లో పాక్ రెజర్లు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతున్నారు.…

బుధవారం 4 ప్రాంతాల్లో మేజర్ భద్రతా విన్యాసం

భారత్–పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా భద్రతా మద్ధతును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం (మే…

పాక్ మిస్సైల్ పరీక్ష ప్రకటన… భారత్ అప్రమత్తం!

ఈ నెల 24వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో ఈ క్షిపణి పరీక్ష జరగనుందని ఏఎన్ఐ నివేదిక తెలిపింది. కరాచీ తీరానికి సమీపంలో ఉన్న ప్రత్యేక…