పాక్ క్షిపణుల‌ను నేల‌మ‌ట్టం చేసిన భారత్‌…

గ‌త నెల 22న జ‌మ్మూక‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్ ప్రాంతంలో ఉగ్ర‌వాదులు న‌ర‌మేధం సృష్టించిన సంగతి తెలిసిందే. అమాయకులైన 26 మంది పర్యాటకులను నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు. ఈ దారుణ…

పాకిస్తాన్ చేసిన తప్పుడు ప్రచారాలపై భారత సైన్యం స్పష్టత..

పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేశామని చేసిన ఆరోపణలకు భారత సైన్యం తీవ్ర ప్రతిస్పందన ఇచ్చింది. పాకిస్తాన్ చేసిన తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ,…

పాక్‌లో ఉగ్ర స్థావరాలపై దాడులు – 100 మంది ముష్కరులు హతం

ఆపరేషన్ సిందూర్‌లో 100 మంది ఉగ్రవాదులు హతం అయినట్టు కేంద్రం ప్రకటించింది. గురువారం ఉదయం జరిగిన అఖిలపక్ష సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ వివరాలు…