గుంటూరులో భారీ వర్షాలు: కాజా టోల్ గేట్ వద్ద స్తంభించిన ట్రాఫిక్

గుంటూరు: జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడ-గుంటూరు హైవేపై తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కాజా టోల్ గేట్ వద్ద…

గర్భిణీ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పై దాడి

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి మాలపల్లిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. విజయవాడ రైల్వేలో పని చేస్తున్న దంపతులు – గూడవల్లి ఆనంద్, సునీత (ఆర్పీఎఫ్…

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఎడ్‌ ప్రశ్నాపత్రం లీక్

కళాశాల యాజమాన్యాలపై ఆరోపణలు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఎడ్‌ పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం లీకైన ఘటన కలకలం రేపింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకావాల్సిన “ప్రాస్పెక్టివ్స్ ఇన్…

గుంటూరులో మత్తుమందు ముఠా అరెస్ట్

గుంటూరులో Drugs Gang పై పోలీసులు దాడి నిర్వహించి, MDMA మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు, సాయి కృష్ణనగర్‌లోని ఓ Apartment లో…

గుంటూరు మిర్చి యార్డుకు జగన్ పర్యటన.. ఈసీ అనుమతి నిరాకరణ!

గుంటూరు మిర్చి యార్డుకు జగన్ పర్యటన.. ఎన్నికల కోడ్ అడ్డంకి! వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు పర్యటనకు రానున్నారు. అక్కడ మిర్చి యార్డులో రైతులను పరామర్శించి,…

ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు.. కేంద్ర సహాయంతో అభివృద్ధి!

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో Double Engine Government కార్యాచరణలో ఉందని Union Minister కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గుంటూరులో జరిగిన Media Conferenceలో ఆయన మాట్లాడారు. గత…

గుంటూరులో భారీ కొకైన్‌ పట్టివేత: ముగ్గురు అరెస్ట్

గుంటూరులో కొకైన్‌ కలకలం గుంటూరు కార్పొరేషన్‌, జనవరి 19(ఆంధ్రజ్యోతి): గుంటూరులో కొకైన్‌ కలకలం రేపింది. దీన్ని సరఫరా చేస్తున్న ముగ్గురిని ఎక్సైజ్‌ శాఖ అధికారులు అరెస్టు చేశారు.…

నాగార్జునసాగర్-శ్రీశైలం అభయారణ్యంలో పులుల కారిడార్ విస్తరణ

నాగార్జునసాగర్-శ్రీశైలం అభయారణ్యంలోని పులుల కారిడార్ విస్తరించడం ఒక ముఖ్యమైన పరిణామం. ఇది నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకు పులుల సంచార ప్రాంతాన్ని విస్తరించినట్లు అటవీశాఖ గుర్తించింది.…