రాజకీయాలపై మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే…

అసెంబ్లీ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన – సంక్షేమ పథకాల అమలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని సంక్షేమ పథకాల అమలుపై కీలక ప్రకటనలు చేశారు. తన మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని అమలు చేస్తామని…

టాప్ 300లో చోటు దక్కించుకున్న నాలుగు భారతీయ విద్యాసంస్థలు!

“ర్యాంకింగ్స్ 2025″లో భారతదేశం నుంచి కేవలం నాలుగు విద్యాసంస్థలు మాత్రమే చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో 201-300 ర్యాంకు విభాగంలో ఐఐఎస్సీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్),…

ఇకపై CBSE 10, 12 పరీక్షలు ఏడాదికి రెండు సార్లు.. 2026 నుంచి అమలు!

CBSE (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) విద్యార్థులకు కీలక మార్పు తీసుకురానుంది. 2026 నుంచే 10th, 12th Board Exams ఏడాదికి రెండు సార్లు (Twice…

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగానికి కొత్త దిశ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కీలక ఒప్పందం విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడం, ఉపాధ్యాయ శిక్షణ (Teacher Training)కు ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే…

జేఈఈ ఎగ్జామ్స్: విశాఖలో ఆలస్యంగా వచ్చిన ముగ్గురు విద్యార్థులకు అనుమతి నిరాకరణ

జేఈఈ ఎగ్జామ్స్: విశాఖలో ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఈ విద్యార్థులు విశాఖలోని ఇయాన్ డిజిటల్ జోన్ ఎగ్జామ్స్ సెంటర్‌కు ఆలస్యంగా వచ్చారు. సిబ్బంది…

ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో విద్యార్థులతో ముఖాముఖి, అభివృద్ధి లక్ష్యాలపై ప్రసంగం

కుప్పం: యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉందని, కష్టపడితే విజయం సొంతమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. రెండోరోజు కుప్పం పర్యటనలో భాగంగా…

జనం మెచ్చే పాలన: ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం

సీఎం చంద్రబాబు: జనం మెచ్చేలా! మనం నచ్చేలా పాలన ‘‘ప్రజలతో గౌరవంగా ఉండండి. వారు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే. ప్రజలకు మన పనులు నచ్చేలా చేయాలి’’ అని…

సుప్రీంకోర్టు ఆదేశం: ఢిల్లీలో స్కూల్స్ మళ్లీ ఫిజికల్ తరగతులకు ప్రారంభం

సుప్రీంకోర్టు ఆదేశం: స్కూళ్లు మళ్లీ ఫిజికల్‌గా ప్రారంభం ఢిల్లీ: కాలుష్యం తగ్గిన నేపథ్యంలో, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యాన్ని కట్టడి చేయడానికి తీసుకున్న GRAP-4…

“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ మధ్య ఏఐ రంగంలో ఒప్పందం: యువతకు నైపుణ్య శిక్షణ, వ్యాపార మద్దతు”

అమరావతి: ప్రజలకు అవసరమైన వివిధ ధ్రువీకరణ పత్రాలు, సేవలు పొందడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాటిని సెల్ఫోన్ ద్వారా అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ…