ఈ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి .. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత

సికింద్రాబాద్: తెలంగాణలో బోనాల పండుగ సంబరాలు అంబరాన్నిఅంటున్నాయి. జంట నగరాల్లో ఎక్కడ చూసినా ఆడపడుచుల బోనం, పోతురాజుల విన్యాసాలు, యువత, పిల్లల సందడే కనిపిస్తోంది. ఇక, సికింద్రాబాద్…

తిరుమలలో అన్నదానానికి పవన్ కళ్యాణ్ సతీమణి విరాళం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం వేకువజామున దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలో…