సైబర్ మోసాలపై కఠిన చట్టాలు! : RRK
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలో శుక్రవారం పిటిషన్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సైబర్ మోసాలు, బెట్టింగ్ యాప్ల వల్ల ప్రజలు…
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలో శుక్రవారం పిటిషన్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సైబర్ మోసాలు, బెట్టింగ్ యాప్ల వల్ల ప్రజలు…
హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్కి పెద్ద మోసం ఎదురైంది. సుప్రీం కోర్టు జడ్జీ పేరుతో నకిలీ కోర్టు ఏర్పాటుచేసిన సైబర్…
ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులు ఒక పెద్ద అశ్లీల వీడియో సరఫరా ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ముఠా కాల్ సెంటర్ ముసుగులో నిషేధిత వెబ్సైట్లకు అశ్లీల…
కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఇన్స్టాగ్రామ్ ద్వారా పాఠశాలలోని బాలికలకు అసభ్య సందేశాలు పంపిన ఘటన కలకలం రేపింది.…
దేశవ్యాప్తంగా డిజిటల్ మోసాలను (Digital Fraud) అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 83,668 WhatsApp అకౌంట్లు, 3,962 Skype…
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారంలో ప్రముఖ యాంకర్ శ్యామల (Anchor Shyamala) పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. న్యాయవాదితో కలిసి విచారణకు వచ్చిన శ్యామల నుంచి…
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యూట్యూబర్ సన్నీ యాదవ్ పై పోలీసులు పట్టు బిగిస్తున్నారు. నూతనకల్ పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం…
టాలీవుడ్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యువత నష్టపోతున్న కారణంగా, వీటిని ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, యంగ్ హీరోయిన్…
టాలీవుడ్లో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ పై చర్చ పెరుగుతోంది. సినీ, టీవీ సెలబ్రిటీలు వీటిని ప్రచారం చేయగా, అమాయకులు డౌన్లోడ్ చేసుకుని ఆర్థికంగా నష్టపోతున్నారు. దీంతో పోలీసులు…
హైదరాబాద్: యూట్యూబ్ ద్వారా బెట్టింగ్ యాప్లను చట్టవిరుద్ధంగా ప్రచారం చేసి ప్రజలను ఆకర్షిస్తున్న 11 మంది యూట్యూబర్లపై హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు…