కూటమి ప్రభుత్వ తొలి వార్షికోత్సవ సభకు రంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 23న ప్రత్యేక సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుపుతోంది. ‘సుపరిపాలన తొలి అడుగు’ అనే నినాదంతో ఈ సభను…

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు..

ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజల్లో భయాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజాసమస్యలు, అవినీతి, అక్రమాలు, అన్యాయాల గురించి…

400 కుటుంబాలపై బహిష్కరణ, బాధితులకు వైఎస్ జగన్ మద్దతు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలు మరింత తీవ్రతరమవుతున్నాయి. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెళ్లి గ్రామంలోని 400 కుటుంబాలపై కూటమి ప్రభుత్వం…

మహిళలకు రక్షణ కరువైంది – కూటమి ప్రభుత్వంపై ఆర్కే రోజా విమర్శలు

కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని, వారికి గౌరవం లేని పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. శనివారం (మార్చి 8) అంతర్జాతీయ…

ఆంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ అమలు: కూటమి ప్రభుత్వానికి ఆమోదం

అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలుకు ఆమోదం గ్రాట్యుటీ అమలుకు ఆంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న తీపికబురు త్వరలో అందుకోనున్నారు. ఈ నిర్ణయాన్ని ఇటీవల కూటమి ప్రభుత్వం తీసుకుంది.…

మంత్రి నారా లోకేష్ కృషితో ఏపీలో మరో భారీ పెట్టుబడి

Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కృషితో Andhra Pradeshలో మరో ప్రముఖ Company Investments పెట్టేందుకు సిద్ధమైంది. నారా లోకేష్‌ను Sify Chairman & Managing…

వైసీపీ అసత్య ప్రచారాలకు కూటమి కౌంటర్: రాజకీయ కుట్రలకు చెక్!

కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నాలు: అసత్య ప్రచారాలకు చెక్‌! ఏపీలో కూటమి పార్టీల మధ్య విభేధాలు పెంచేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందా? నాయకుల…