ఈరోజు రాత్రి సింగపూర్ పర్యటనకు సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు రాత్రి సింగపూర్ పర్యటనకు బయలుదేరుతున్నారు. మొత్తం ఆరు రోజులపాటు కొనసాగనున్న ఈ పర్యటనలో ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా…

వక్ఫ్ బిల్లుపై మమత సంచలన ఆరోపణలు: చంద్రబాబు, నితీశ్ మద్దతు..

వక్ఫ్ సవరణ బిల్లుపై బీజేపీకి పార్లమెంట్‌లో సరిపడ మద్దతు లేకపోయినప్పటికీ, ఆ బిల్లుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్‌లు స్పష్టంగా మద్దతు ఇచ్చారని పశ్చిమ బెంగాల్…

ఏపీ ప్రభుత్వం నిర్ణయం: 22(ఏ) నుంచి 38 వేల ఎకరాల భూములకు విముక్తి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 22(ఏ) నిషేధ జాబితా నుండి 38,000 ఎకరాల (Acres) ప్రైవేట్ భూములను (Private Lands) విడుదల చేయాలని (Release) నిర్ణయించింది. ముఖ్యమంత్రి (Chief Minister)…