దివ్యాంగుల పెన్షన్లపై షర్మిల ఆగ్రహం

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దివ్యాంగుల పెన్షన్ రీ-వెరిఫికేషన్ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. అర్హులైన లబ్ధిదారులను వేధిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆమె ధ్వజమెత్తారు. అనర్హులను తొలగించే…

ఏపీలో ‘ఓట్ చోర్’ క్యాంపెయిన్: వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

విజయవాడ: బీజేపీ, ఎన్నికల సంఘానికి (ఈసీ) వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించిన ‘ఓట్ చోర్ క్యాంపెయిన్’ను ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి గడపకూ తీసుకెళ్తామని ఏపీ కాంగ్రెస్…

రాష్ట్రంలో కాంగ్రెస్ పునరుజ్జీవనంపై కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణకు కొత్త ఊపును అందిస్తూ, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా…

వైఎస్ షర్మిల పర్యటనతో ఏపీ కాంగ్రెస్‌కి నూతన ఊపుమీదే!

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేక కార్యచరణకు శ్రీకారం చుట్టారు. పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి…

వైఎస్ షర్మిల అరెస్ట్…

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు యత్నించిన నేపథ్యంలో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి…

విజయమ్మ 69వ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగ పోస్ట్ చేసిన షర్మిల

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన తల్లి విజయమ్మ 69వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షర్మిల…

ప్రధాని మోదీ అమరావతిలో పర్యటించనున్న సందర్భంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..

ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆయన ఈ పర్యటనలో రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ…

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం

వైసీపీ అధినేత జగన్‌ సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఈ…

విజయవాడలో షర్మిలా మీడియా సమావేశం

జగన్ తన తల్లిపై కేసులు వేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన షర్మిల, “ఆస్తుల విషయంలో జగన్ ఆత్మీయులకంటే ముందుంటారు” అని వ్యాఖ్యానించారు. అలాగే, “జగన్ నన్ను ప్రభావితం…

అంగన్‌వాడీలకు న్యాయం చేయండి.. షర్మిల డిమాండ్

అంగన్‌వాడీలకు అన్యాయం జరుగుతోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీలకు న్యాయం…