ప్రిన్సిపాల్ దారుణం – విద్యార్థిని గర్భవతిగా?

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపాల్ లైంగిక…

ఓ తల్లి పసికందును హత్య చేసిన హృదయ విదారక ఘటన.

ఈస్ట్ గోదావరి జిల్లాలోని పిఠాపురం మండలం నరసింగపురంలో చోటు చేసుకున్న ఓ మానవత్వాన్ని కలచివేసే హత్య సంఘటన సంచలనంగా మారింది. కుటుంబ పరంగా ఎదురవుతున్న అడ్డంకులను తొలగించేందుకు…

శ్రీ సత్యసాయి జిల్లాలో కియా పరిశ్రమలో భారీ చోరీ .

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత కియా మోటార్స్‌ పరిశ్రమలో సంచలనాత్మక చోరీ వెలుగులోకి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కియా యూనిట్‌లో ఏకంగా 900 కార్ల ఇంజిన్లను దొంగలు అపహరించిన…

నకరేకల్లు డబుల్ మర్డర్: తండ్రి ఉద్యోగం కోసం ఘాతుకం

నకరేకల్లు డబుల్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ పల్నాడు జిల్లా నకరేకల్లు మండలంలో జరిగిన డబుల్ మర్డర్ కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. విచారణ జరిపిన పోలీసులు…