జమ్ముకశ్మీర్లోని పహెల్గామ్లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి గురించి ఆయన అమిత్ షాను అడిగి తెలుసుకున్నారు.
దాడి దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని పరిశీలించాలని ప్రధాని మోదీ అమిత్ షాను ఆదేశించారు.
హోం మంత్రి అమిత్ షా జమ్మూ-కశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి గురించి ట్వీట్ చేశారు.

Read More : జమ్ముకశ్మీర్లో ఉగ్రదాడి

2 thoughts on “ప్రధాని మోదీ అమిత్ షాకు ఫోన్ చేశారు.”
Comments are closed.