శ్రీజ వివాహానికి బాలయ్య హాజరు ?

ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ వివాహం ఈ నెల 24న పాలకొల్లులో జరుగనుంది. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా ప్రముఖులను కలుసుకొని ఆహ్వాన పత్రికలు…

దసరా, దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు పొడిగింపు.

దసరా, దీపావళి పండుగల రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల నడకను పొడిగించింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 24 వరకు…

నారాయణ కీలక వ్యాఖ్యలు: అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తాం

అమరావతిని సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దుతామని, అమరావతిలో ఏమీ లేదని, అంతా గ్రాఫిక్స్ అని చెప్పడం సరికాదని మంత్రి నారాయణ అన్నారు. ప్రజలు ఈ వ్యాఖ్యలను విశ్వసించరని ఆయన…

ఏపీలో 432 బార్ లైసెన్సుల రీ-నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 432 బార్ లైసెన్సుల జారీకి ఎక్సైజ్ శాఖ మరోసారి రీ-నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 428 ఓపెన్‌ బార్లు, 4 రిజర్వ్ బార్ల…

ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా సీఎం ప్రయత్నం.

ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం విశాఖపట్నంలోని నోవాటెల్‌లో జరిగిన ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్…

రాజమండ్రి జైలులో మిథున్ రెడ్డిని పరామర్శించిన పేర్ని నాని.

రాజమండ్రి సెంట్రల్ జైలులో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని మంగళవారం ములాఖాత్ చేశారు. ఈ సందర్భంగా…

పులివెందులలో జగన్ వీఐపీ పాసుల వివాదం – Minister

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయినా తన శైలిలో మార్పు కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల…

ఆంధ్రప్రదేశ్‌లో బార్ల సమయాల పొడిగింపు.

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా బార్ల సమయాలను పొడిగిస్తూ కొత్త బార్ పాలసీని అమలు చేసింది. తాజా నిర్ణయం ప్రకారం ఇకపై…

డిప్యూటీ సీఎం కు ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమాల ద్వారా…

డాక్టర్ వైఎస్ఆర్ 16వ వర్ధంతి: వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. “కోట్లాది మంది ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు” అని ఆమె అన్నారు. వైఎస్ఆర్ అమలు…