జహీరాబాద్ అభివృద్ధికి కీలక ప్రకటనలు చేసిన సీఎం.

సంగారెడ్డి జిల్లా పస్తాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా జహీరాబాద్ నిమ్జ్‌ ప్రాజెక్టుకు భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇళ్లను అందజేస్తామని వెల్లడించారు.…