తిరుమల గోశాలలో ఆవుల మృతి వార్తలు అసత్యం: టీటీడీ స్పష్టత

తిరుమలలో వందల ఆవులు మృతి చెందినట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) స్పష్టత ఇచ్చింది. గోశాలలో భారీ సంఖ్యలో ఆవులు చనిపోయాయని…