తిరుమలలో హై అలర్ట్

భారత్‌-పాకిస్తాన్‌ దేశాల మధ్య పరిస్థితులు తీవ్రంగా మారాయి. సరిహద్దుల్లో ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. పాకిస్తాన్‌ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాల్పడుతూ, జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ ప్రాంతాలను లక్ష్యంగా…

తిరుమలలో హై అలెర్ట్ – భద్రత పెంచిన టీటీడీ

జమ్మూకాశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో టీటీడీ యంత్రాంగం అలర్ట్‌…