జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని సీఎం , వైఎస్ జగన్ పరామర్శ.

జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్థాన్ జోక్యంతో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…

సీఎం చంద్రబాబు సంతాపం

జమ్మూకశ్మీర్‌లో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా గ్రామానికి చెందిన…