తెలంగాణలో వడదెబ్బతో నలుగురు మృతి.
తెలంగాణలో ఎండలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో వడదెబ్బల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నాలుగు వేర్వేరు ఘటనల్లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ములుగు జిల్లా…
తెలంగాణలో ఎండలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో వడదెబ్బల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నాలుగు వేర్వేరు ఘటనల్లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ములుగు జిల్లా…
తెలంగాణలో ఎండల ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే వడదెబ్బ బారినపడి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం, కరీంనగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో…
తెలంగాణలో విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. వచ్చే రెండు నుంచి మూడు రోజుల్లో గాలివానలు, తీవ్ర వడగండ్లు…
వేసవి మొదలవ్వగానే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా, కొన్ని ప్రాంతాల్లో భూగర్భ తాపం పెరుగుతూ నిప్పుల కొలిమిలా మారుతున్నాయి.…