తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతా దళాలు భారీ ఎన్‌కౌంటర్ నిర్వహిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో దాదాపు 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. కర్రెగుట్ట ప్రాంతాన్ని…