పెట్టుబడులు, ప్రాజెక్టులపై చర్చలు: సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు గురువారం ఉదయం బయలుదేరి వెళ్లారు. ఆయనతోపాటు రాష్ట్ర మునిసిపల్ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఢిల్లీకి వెళ్లారు. శంషాబాద్…