2029 ఎన్నికల దృష్ట్యా కీలక సూచనలు చేసిన సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తణుకు నూలి గ్రౌండ్స్‌లో నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం…