తాలిబన్ ఆత్మాహుతి దాడిలో 16 సైనికుల మృతి

పాకిస్థాన్‌ను మరోసారి తీవ్ర విషాదం కమ్ముకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శనివారం ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర వజీరిస్థాన్…