ఏపీ ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు ఎంపిక

ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి నుంచి చివరి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించారు. బీజేపీ తరఫున పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు పేరును ఖరారు చేశారు.…