గ్రామ పంచాయతీలను బలపడే దిశగా ముందడుగు

ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ గ్రామ పంచాయతీలను బలంగా తీర్చిదిద్దే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థలు అన్ని రంగాల్లో స్వావలంబన సాధించి,…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం: రైతుల కోసం 12,500 నీటి తొట్టెల నిర్మాణం, పవన్ కళ్యాణ్ ఆదేశాలు…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపదకు తాగునీటి సమస్యను పరిష్కరించే చర్యలు చేపట్టింది. ఈ పథకంలో భాగంగా,…

మే నెలలోపు లక్షా 55 వేల నీటి కుంటలు పూర్తి చేయడం లక్ష్యం

రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి సమస్య పరిష్కారానికి లక్షా 55 వేల ఫారం పాండ్‌ల (Farm Ponds) నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM…

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో నాబార్డు చైర్మన్ భేటీ: గ్రామీణాభివృద్ధికి సహకారం కోరిన సీఎం

తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి మరింత సహాయపడేందుకు నాబార్డు బ్యాంకు తక్కువ వడ్డీ రుణాలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం…

విజయనగరం ఎంపీ కాళిశెట్టి అప్పలనాయుడు త్రితీయ సంతానానికి ప్రోత్సాహకాలు ప్రకటించారు

విజయనగరం: ప్రజాప్రతినిధులుగా ఉన్న నాయకులు తమ నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ క్రమంలో విజయనగరం ఎంపీ కాళిశెట్టి అప్పలనాయుడు తన…

“రైతుల పట్ల బ్యాంకర్ల అన్యాయ ప్రవర్తనపై తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం”

Tummala Nageswara Rao: దేశానికి ఆహారం అందించే రైతుల పట్ల బ్యాంకర్లు చూపిస్తున్న అన్యాయపు ప్రవర్తనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.…

పొలం గట్లపై నడుస్తూ రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఖమ్మం కలెక్టర్

Telangana: పొలం గట్లపై నడుస్తూ కనిపించిన District Collector.. రైతులు ఆశ్చర్యం జిల్లాలోని District Collector అంటే అన్ని ప్రభుత్వ శాఖలను పర్యవేక్షిస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరించేలా…

రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు: రైతులకు సాయం

ఈ ఏడాది రైతుభరోసా పథకం కింద రైతులకు ప్రతి ఎకరాకు రూ.12 వేలు అందించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. భూమిలేని పేదలకు ఇంకొక ప్రత్యేక…

పీఎం సూర్యఘర్ యోజన: డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్ట్

ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజన కింద దేశవ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు వినూత్న ప్రణాళికలు చేపడుతోంది. ఈ పథకం కింద డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్…

మారుమూల గ్రామాల్లో మొబైల్ సిగ్నల్స్‌ను మెరుగుపరచడానికి డిజిటల్ భారత్ నిధి: ఇంట్రా సర్కిల్ రోమింగ్ సౌకర్యం

రాష్ట్రంలో మారుమూల, గిరిజన గ్రామాల్లో ఇంట్రా సర్కిల్ రోమింగ్ సౌకర్యం: డీబీఎన్‌తో బలమైన మొబైల్ సిగ్నల్స్ విజయవాడ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, గిరిజన గ్రామాల్లో…