“ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం: భట్టి విక్రమార్క స్పష్టం”

ఎన్ని ఇబ్బందులున్నా ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజలు తమ అవసరాలు, ఇబ్బందులను నేరుగా చెప్పుకోవడానికి ప్రజా ప్రభుత్వం ప్రజావాణిని…