పార్లమెంట్‌లో విపక్షాల నిరసన

పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. దేశంలో ఇటీవల చోటుచేసుకున్న ఓటు చోరీ అంశంపై పార్లమెంట్‌లో చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్ష నాయకులు ఆందోళన…

ఢిల్లీలో విపక్షాల భారీ ర్యాలీ: ఈసీకి వ్యతిరేకంగా నినాదాలు

బిహార్‌లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘ఇండియా’ కూటమి భారీ ర్యాలీ చేపట్టింది. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం (ఈసీ) కార్యాలయం వరకు…

‘విపక్షాల గొంతు నొక్కేందుకే అరెస్ట్‌లు’

ఎన్నికల సంఘం (ఈసీ) కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్తున్న సమయంలో తమను అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

ఢిల్లీలో రాహుల్ గాంధీ సహా విపక్ష నేతల అరెస్ట్

బిహార్ ఓట్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఎన్నికల సంఘం (ఈసీ) కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్న విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్…

“కడపలో : ముస్లిం సంఘాల ధర్నా”

కడపలో ముస్లిం సంఘాలు ఇటీవల వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా భారీ ధర్నాను నిర్వహించాయి. పలు ముస్లిం నాయకులు, సాంఘిక కార్యకర్తలు మాట్లాడుతూ, ఈ బిల్లుతో వక్ఫ్…

కరీంనగర్‌లో కూరగాయల రుణ మాఫీపై రైతుల ధర్నా

కూరగాయల రుణ మాఫీ జాబితాలో లేకపోయిన రైతులు, సోమవారం కరీంనగర్ జిల్లాలోని సెంటనరీ కాలనీ, రామగిరి మండలంలోని కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు (KDCC) ముందు…

ఈడీ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ శ్రేణుల హంగామా: కేటీఆర్‌ విచారణ నేపథ్యంలో ఉద్రిక్తత

ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి: బీఆర్‌ఎస్ శ్రేణుల హంగామా హైదరాబాద్, జనవరి 16: ఫార్ములా ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారిస్తున్న…

కడప కార్పొరేషన్‌లో మేయర్, ఎమ్మెల్యే మధ్య వివాదం

వైఎస్సార్సీపీ: మేయర్, ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం కడప నగర కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం వేళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన…

రాహుల్ గాంధీ : బీజేపీ ఎంపీలు నన్ను, ఖర్గేను తోసేశారు

రాహుల్ గాంధీ[Rahul Gandhi]: ఖర్గేను, నన్ను తోసేశారు అంబేడ్కర్[Ambedkar]పై అమిత్ షా[Amit Shah] చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ[BJP] ప్రయత్నిస్తోందని.. గురువారం…

అదానీ-ప్రధాని అనుబంధంపై సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర విమర్శలు

సీఎం రేవంత్‌రెడ్డి: అదానీకి ప్రధాని అండ అదానీ, ప్రధాని కలిసి ప్రపంచం ముందు మన దేశం పరువు తీశారని, దేశంలో వ్యాపారం చేయాలంటే లంచం ఇవ్వాలనే పరిస్థితి…