ఆడుదాం ఆంధ్రా స్కామ్‌పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఆడుదాం ఆంధ్రా (Aadudam Andhra) కార్యక్రమంలో జరిగిన అవకతవకలపై ఏపీ ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ హయాంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీగా…

రేషన్ బియ్యం మాయం: పేర్ని కుటుంబంపై నేరారోపణలు, అరెస్టులు

రేషన్ బియ్యం మాయం కేసు: అరెస్టులు కొనసాగుతున్నాయి.. కృష్ణాజిల్లా, మచిలీపట్నం: రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని…

“వైద్య అనుమతులు, పోలీసుల సహకారంతో రజిని, జాషువా అక్రమ రవాణా దందా: విజిలెన్స్ నివేదిక”

అమరావతి: పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి వైకాపా నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా…

రాఘవేంద్ర ఆత్మహత్య: వైసీపీ అవినీతి ఒత్తిళ్ల గుండెల దెబ్బ

వైసీపీ: నిధులే మింగేశాయా..? అవినీతి ఒత్తిళ్లతోనే రాఘవేంద్ర ఆత్మహత్య వైసీపీ హయాంలో రూ.50 లక్షలు పక్కదారి..?పనులు చేయకనే బిల్లులు చేసుకున్నారా..?నకిలీ బిల్లులు వాడినట్లు పోలీసుల నిర్ధారణ..? కళ్యాణదుర్గం,…