పెనుగంచిప్రోలు ఘటనపై హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం

ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ తిరుణాలలో జరిగిన ఘర్షణపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పోలీసులపై రాళ్లతో దాడి చేయడం పట్ల…

పెనుగంచిప్రోలు తిరుణాలో ఉద్రిక్తత: వైఎస్సార్‌సీపీ కార్యకర్తల హంగామా, పోలీసులపై రాళ్ల దాడి

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు లో లక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరుణాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్‌సీపీ నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభల ఊరేగింపులో అనుకోని…

కృష్ణవరం టోల్ గేట్ వద్ద గంజాయి స్మగ్లర్ల దారుణం: పోలీసులపై కారు దూసుకెళ్లిన ఘటన

కాకినాడ: కృష్ణవరం టోల్ గేట్ వద్ద గంజాయి స్మగ్లర్ల దారుణం కిర్లంపూడి (Kirlampudi) మండలం కృష్ణవరం (Krishnavaram) టోల్ గేట్ వద్ద గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. డిసెంబర్…