ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి

రాష్ట్రంలోని ముఖ్యమైన నీటి ప్రాజెక్టుల పనులను నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా వేగవంతం చేయాలని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయం…

జనసేన నేతల ఫైర్: అంబటి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు

వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి…

పోలవరం & విశాఖ స్టీల్ ప్లాంట్ పై వైఎస్సార్సీపీ కీలక ప్రకటన

Polavaram ఏపీకి (Andhra Pradesh) జీవనాడి అని, పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడం వల్ల దాని Storage Capacity తగ్గిపోతుందని వైఎస్సార్సీపీ (YSRCP) పార్లమెంటరీ పార్టీ నేత…

పాలనలో సమర్థత: చంద్రబాబు చేతలు, జగన్ మాటలు

చంద్రబాబు నాయకత్వంలో విజయం: జగన్ మాటలు vs బాబు చేతలు! విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు సమర్థ నాయకత్వం ద్వారా రాష్ట్రానికి అభివృద్ధి నాడు… నేడు… పోలవరం…

గోదావరి-పెన్నా అనుసంధానానికి గ్రీన్‌సిగ్నల్: దుర్భిక్ష ప్రాంతాలకు జలదానం

సీఎం చంద్రబాబు: గోదావరి-పెన్నా అనుసంధానానికి గ్రీన్‌సిగ్నల్ దుర్భిక్ష ప్రాంతాలకు జలవనరులు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును మూడు నెలల్లో…

పవన్ కళ్యాణ్‌ హితవు: అధికారుల బాధ్యతతో పాలనకు పిలుపు

పవన్ కళ్యాణ్: నిస్సహాయంగా మారొద్దు రాష్ట్రంలో అక్రమాలను అడ్డుకోవడంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు నిస్సహాయంగా మారరాదని ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సూచించారు. డిప్యూటీ సీఎం హితవు:అక్రమాలను అడ్డుకుంటే…