ఆపరేషన్ సిందూర్‌పై దోవాల్ స్పష్టత

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశం నష్టపోయిందని కొన్ని విదేశీ మీడియా సంస్థలు వార్తలను వ్యాప్తి చేస్తుండగా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ దానిని ఖండించారు. చెన్నైలో…

తాలిబన్ ఆత్మాహుతి దాడిలో 16 సైనికుల మృతి

పాకిస్థాన్‌ను మరోసారి తీవ్ర విషాదం కమ్ముకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శనివారం ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర వజీరిస్థాన్…

మానవత్వం చాటుకున్న సైనికులు…

పాకిస్థాన్ ఇటీవల చేసిన దాడులతో జమ్మూ కశ్మీర్‌లోని ఫూంచ్ సెక్టార్ తీవ్రంగా దెబ్బతింది. సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షించేందుకు అక్కడకు వెళ్లిన భారత సైనికులు కేవలం భద్రతకే పరిమితం…