ఎన్టీఆర్ జిల్లాలో విషాదం

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం విభరింతలపాడు గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అబ్బూరి మాధురి (35) అనే మహిళ, ఉపాధి హామీ పనులకు వెళ్లిన…

పెనుగంచిప్రోలు ఘటనపై హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం

ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ తిరుణాలలో జరిగిన ఘర్షణపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పోలీసులపై రాళ్లతో దాడి చేయడం పట్ల…

విజయవాడ మెట్రో: భూసేకరణకు గ్రీన్ సిగ్నల్.. మెట్రో కల సాకారానికి తొలి అడుగు!

విజయవాడ వాసుల మెట్రో కల చివరికి సాకారం కానుంది. రాష్ట్ర విభజన అనంతరం పదేళ్లుగా ఊరిస్తున్న మెట్రో ప్రాజెక్ట్‌పై ఎట్టకేలకు ప్రభుత్వం తొలి నిర్ణయం తీసుకుంది. మెట్రో…

ఎంపీ కేశినేని ఆధ్వర్యంలో యువతకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమం

ఎంపీ కేశినేని: స్వయం ఉపాధిపై యువతకు శిక్షణ ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 9:విజయవాడ పార్లమెంట్‌ పరిధిలోని యువతకు స్వయం ఉపాధిపై అవగాహన కల్పించేందుకు ఎంపీ కేశినేని శివనాథ్…