రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం – దేశ ప్రయోజనాలపై రాజీ లేదు.

అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరని… కేవలం దేశ శాశ్వత ప్రయోజనాలే ముఖ్యమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.…