వైసీపీ హయాంలో భూ కుంభకోణం – ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపణ**

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీగా భూ కుంభకోణాలు జరిగాయని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. లోక్‌సభలో జీరో అవర్ సందర్భంగా ఆయన ఈ…