మియాపూర్‌లో విషాదం ?

హైదరాబాద్ మియాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మక్త మహబూబ్‌పేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి ఉండటం మరింత కలచివేస్తోంది.…