కాంగ్రెస్ – 15 వేల మందితో ప్రత్యేక రైలు ఢిల్లీకి

చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేరుకున్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి రైల్లో నాగపూర్ వరకు ప్రయాణించారు.…

ఉమ్మడి జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లు నియామకం

తెలంగాణలో పార్టీని బలపర్చే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో సంస్థాగతంగా పార్టీని మరింత పటిష్ఠం చేసేందుకు టీపీసీసీ చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే పార్లమెంట్…

తెలంగాణ సీఎం : రాష్ట్ర రాజకీయాలపై కీలక చర్చలు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ భేటీ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం అధికారిక నివాసంలో…

సెక్రటేరియట్ రివ్యూలో మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు – మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ

రాష్ట్ర మంత్రుల సమీక్షా సమావేశంలో కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొనలేదని కొందరు చేస్తున్న ఆరోపణలు అబద్ధమని మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. ఏప్రిల్ 5న సెక్రటేరియట్‌లో…

కాంగ్రెస్ నేతలకు మీనాక్షి నటరాజన్ కఠిన హెచ్చరిక

పార్టీ కోసం పూర్తిగా సమయం కేటాయించాలని, అంతర్గత విషయాలను బహిరంగంగా చర్చించొద్దని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ నేతలకు స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో పీసీసీ…

మెదక్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశంలో కాంగ్రెస్ నేతల వ్యూహరచన

హైదరాబాద్‌లోని గాంధీ భవన్ (Gandhi Bhavan) ప్రాంగణంలో టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అధ్యక్షతన మెదక్ (Medak) పార్లమెంటు నియోజకవర్గానికి…

సీఎం మార్పు పట్ల మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో నాలుగు స్తంభాలాటగా మంత్రి వర్గం నడుస్తోందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ క్యాబినెట్ లో కలహాలు, కథలు కథులుగా నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు.…

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ ప్రభావం!

గాంధీ భవన్ (Gandhi Bhavan) వేదికగా తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పీసీసీ (PCC) అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్ (Mahesh Kumar…